News

మధు స్మారక కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన

హెల్మెట్ లేకుండా ప్రయాణించొద్దు: వక్తలు మదనపల్లె, ఆగస్టు 19: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ సైనికుడు శ్రీనివాసులు నాయుడు కుమారుడు కంచర్ల మధు స్మారక కార్యక్రమం…

News

నిబంధనలు అతిక్రమించి నిర్వహిస్తున్న బార్‌పై చర్యలు

ఫిర్యాదులపై నరసింహ బార్‌ను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు మదనపల్లి, ఆగస్టు 19: (gtvmedia)మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహిస్తున్న నరసింహ బార్ అండ్ రెస్టారెంట్…

News

కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె, ఆగస్టు 18: (gtvmedia )జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్…

News

తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు.. 22న అంకురార్పణ, 23 నుంచి 25 వరకు వార్షిక ఉత్సవాలు

తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు.. 22న అంకురార్పణ తిరుమల: శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలకు ఈ…

News

నకిలీ పత్రాలతో ఇబ్బంది పెడుతున్నారంటూ జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు

మదనపల్లె, ఆగస్టు 18:( gtvmedia)తమకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమికి సంబంధించి అన్ని ఆధారాలు సరిగ్గా ఉన్నప్పటికీ, మదనపల్లికి చెందిన బాలకృష్ణారెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి తమను…

News

బీసీలకు 34% రిజర్వేషన్‌.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయం

టీడీపీ హయాంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత Day-2 | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2026 ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న…

News

శాంతిభద్రతల అమలులో రాజీ పడొద్దు: జిల్లా ఎస్పీ ధీరజ్

సోమల, ఆగస్టు 18:( gtvmudia)శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం పుంగనూరు…

News

మదనపల్లి పట్టణంలో జోరు అందుకున్న ఇంటింటికి తెలుగుదేశం

మదనపల్లి ఆగస్టు 18: (gtvmedia)రాష్ట్ర టిడిపి అధిష్టానం పిలుపుమేరకు మదనపల్లి పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జోరు అందుకుంది. మంగళవారం టిడిపి పట్టణ అధ్యక్షుడు నాదెళ్ల…

News

హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష

రాయచోటి ఆగస్టు 18: (gtvmedia)రాయచోటి పరిధిలో 2024 నాటి ఎన్నికల ప్రచార వివాదంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు కాటిమాయకుంట గంగాధర్, అబ్బవరం శివరాం ప్రసాద్‌లకు న్యాయస్థానం…

News

3.6 LPA ప్యాకేజీతో 38 మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

మదనపల్లె, ఆగస్టు 18: (gtvmedia)ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ప్రముఖ సంస్థ QSpiders 38 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్, ఉద్యోగావకాశాలకు ఎంపిక…