News

“NEET పేపర్ లీక్‌పై ప్రధాని మోదీ ప్రకటన.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కొత్త చట్టానికి కేంద్రం సిద్ధం”

న్యూఢిల్లీ, జూలై 24: NEET పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో సందేశం విడుదల చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం…

News

మెగా పీటీఎం–4.0ని జయప్రదం చేయండి: ఉపాధ్యాయులకు డీఈఓ పిలుపు

మదనపల్లె: ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించనున్న ‘మెగా పీటీఎం–4.0’ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను కోరారు. ఉదయం 9…

News

మదనపల్లెలో టీడీపీ సర్వసభ్య సమావేశం.. కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

మదనపల్లె, జూలై 23: మదనపల్లె పట్టణంలోని జీనత్ ఫంక్షన్ హాల్‌లో గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కమిటీతో…

News

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR): దరఖాస్తులకు గడువు సమీపంలో – అర్హులు వెంటనే పూర్తి చేసుకోవాలి

రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, తొలగింపు వంటి సేవలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ…

News

నేడు ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదల.. అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.15,000 జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ పథకం నిధులను నేడు (జూలై 22) విడుదల చేసింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి…

News

కేంద్ర సహకారంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఊపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…