News

ఎస్‌సీ వర్గీకరణ పేరిట దళితులపై కుట్రలు: డాక్టర్ రత్నాకర్

దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మదనపల్లె: gtvmedia ఎస్‌సీ వర్గీకరణ పేరిట దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని రాక్స్ మాల మహానాడు…

News

మదనపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: ఎమ్మెల్యే షాజహాన్ భాషా మదనపల్లి, ఆగస్టు 30: (gtvmedia)మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెం గ్రామంలోని చిప్పిలి బంగారుపేట కాలనీలో తెలుగుదేశం పార్టీ…

News

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం తిరుమల, ఆగస్టు 30: (gtvmedia)తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఆదివారం సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠంలోని 20 కంపార్ట్‌మెంట్లలో…

News

నీట్ పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

8:30 గంటల తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి అన్నమయ్య జిల్లా మదనపల్లె: (gtvmedia)మదనపల్లె పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షకు అధికారులు కట్టుదిట్టమైన…

News

మదనపల్లె సిటిఎం రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

అన్నమయ్య జిల్లా మదనపల్లె: (gtvmedia)సిటిఎం రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తట్టివారిపల్లి ఫ్లైఓవర్ సమీపంలో దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కర్ణాటకకు చెందిన…

News

నేపాల్‌లో మహా ప్రళయం.. 675కు చేరిన మృతుల సంఖ్య

2,426 మంది గల్లంతు.. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు కాఠ్మాండు: నేపాల్‌ను భారీ వరదలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భోటేకోశి–త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో…

News

అలిపిరి ఫుట్‌పాత్ నుంచి తిరుమల GNC వరకు విస్తృత తనిఖీలు

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాలినడక భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తిరుపతి/తిరుమల, ఆగస్టు 29: రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల భద్రతను మరింత…

News

రైల్వేలో క్రీడాకారులకు ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు ఇండియన్ రైల్వే శుభవార్త అందించింది. వెస్ట్రన్ రైల్వేలో 2026–27 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద 64 పోస్టుల భర్తీకి…

News

పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా మధుసూదన్ నాయుడు ఎనుగంటి..!

పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పుకు తెరపడింది. ప్రస్తుత ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి స్థానంలో మధుసూదన్ నాయుడు ఎనుగంటిను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు పార్టీ…

News

చెర్లోపల్లి దర్గాలో ఉరుసు మహోత్సవంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా

గుర్రంకొండ: (gtvmedia)పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం చెర్లోపల్లిలోని ఖానా కాయే గుల్షనే తాజుల్ ఫక్రియా దర్గాలో నిర్వహించిన ఉరుసు మహోత్సవంలో మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా…