News

నేపాల్‌లో వరద బీభత్సం.. 675కు చేరిన మృతుల సంఖ్య

2,400 మంది ఆచూకీ గల్లంతు.. 4,450 మందిని రక్షించిన భద్రతా బలగాలు పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్లు అవసరం.. అంతర్జాతీయ సాయం కోరిన ప్రభుత్వం కాఠ్మాండు: నేపాల్‌ను…

News

RC, డ్రైవింగ్ లైసెన్స్‌పై కేంద్రం కీలక సూచనలు

వాహనదారులు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి న్యూఢిల్లీ: వాహనదారులు తమ **రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ (DL)**లకు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని…

News

రేపు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’

తిరుపతి, ఆగస్టు 30: (gtvmedia)విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆగస్టు 31న ఉదయం 10…

News

ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరు యువకులు దుర్మరణం

ములకలచెరువు, ఆగస్టు 30: (gtvmedia)అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం పెద్దపాలెం గేటు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆటోను కారు ఢీకొనడంతో…

News

టీడీపీ తంబళ్లపల్లె ఇంచార్జ్‌గా శంకర్ యాదవ్.. ఘన స్వాగతం

ములకలచెరువు: (gtvmedia)అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా జి. శంకర్ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం నియమించడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది. నూతనంగా బాధ్యతలు…

News

మిట్స్ యూనివర్సిటీలో ఘనంగా ఎన్‌సీసీ ‘బి’, ‘సి’ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 62 మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు సర్టిఫికెట్లు మదనపల్లె: (gtvmedia)మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎన్‌సీసీ ‘బి’, ‘సి’ సర్టిఫికెట్ల…

News

తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్‌కు ఘన స్వాగతం

బి.కొత్తకోట, ఆగస్టు 30:( gtvmedia)తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా తిరిగి నియమితులైన శంకర్ యాదవ్‌కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆదివారం మదనపల్లె నుంచి బయలుదేరిన…

News

డ్రోన్ల నిఘా.. కట్టుదిట్టమైన బందోబస్తు

అన్నమయ్య జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్షలు మదనపల్లె: (gtvmedia)జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో డ్రోన్ల నిఘా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ…

News

ఎస్‌సీ వర్గీకరణ పేరిట దళితులపై కుట్రలు: డాక్టర్ రత్నాకర్

దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మదనపల్లె: gtvmedia ఎస్‌సీ వర్గీకరణ పేరిట దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని రాక్స్ మాల మహానాడు…

News

మదనపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: ఎమ్మెల్యే షాజహాన్ భాషా మదనపల్లి, ఆగస్టు 30: (gtvmedia)మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెం గ్రామంలోని చిప్పిలి బంగారుపేట కాలనీలో తెలుగుదేశం పార్టీ…