News

మదనపల్లి 6వ వార్డులో టీడీపీ–జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం: ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా, రాయలసీమ జనసేన కోఆర్డినేటర్ రామదాస్ చౌదరి పాల్గొన్నారు

మదనపల్లి, ఆగస్టు 6: (gtvmedia)మదనపల్లి పట్టణంలోని 6వ వార్డులో రాటకొండ సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ–జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి…

News

జూలైలో రికార్డు పనితీరు.. మదనపల్లి-1 డిపోలో ఆదర్శ ఉద్యోగుల సత్కారం

మదనపల్లి, ఆగస్టు 6:( gtvmedia)జూలై-2026 నెలలో రీజియన్‌లో అత్యధిక ఆదాయం, అత్యుత్తమ కిలోమీటర్లకు ఇంధన వినియోగ సామర్థ్యం (KMPL) సాధించి ప్రతిభ కనబరిచిన మదనపల్లి-1 డిపో గ్యారేజ్,…

News

మెగా డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి

మదనపల్లె ఆగస్టు 6 : (gtvmedia)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మదనపల్లి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్…

News

నీట్ పరీక్షలు రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి

మదనపల్లి ఆగస్టు 6 :(gtvmedia)నీట్ పరీక్షలు రాసి వాయిదా పడడంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ కృష్ణ…

News

విద్యాశాఖ మంత్రి లోకేష్ ని విమర్శించే స్థాయి ద్వారకనాథ రెడ్డికి లేదు

మదనపల్లి ఆగస్టు 6: (gtvmedia)రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని విమర్శించే స్థాయి తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి లేదని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విమర్శించారు.…

News

ప్రజాస్వామ్య పరిరక్షణకే సిపిఐ పాదయాత్ర

మదనపల్లి ఆగస్టు 6 : (gtvmedia)దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై సిపిఐ పాదయాత్ర నిర్వహిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్…

News

GTV MEDIA | ప్రత్యేక రాజకీయ పరిశోధన (పార్ట్-3)

మదనపల్లి రాజకీయ భవిష్యత్తు: మారిన ఓటరు తీర్పు – కొత్త నాయకత్వానికి బాటలు! మదనపల్లి… ఏడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మార్పులను చూసిన నియోజకవర్గం. 1952…

News

ఆరోగ్యవరంలో రెండో రోజు ఫుట్బాల్ పోటీలు

మదనపల్లి ఆగస్టు 5 : (gtvmedia)ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మైదానంలో రెండో రోజు సౌత్ ఇండియా ఫుట్బాల్ పోటీలు పోటాపోటీగా జరిగాయి.తొలి మ్యాచ్‌లో స్వామీ ఎఫ్ సీ…

News

పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దంపతులు మృతి

మదనపలల్లె ఆగస్టు 5 : (gtvmedia)అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. పీలేరు సమీపంలోని…

News

సైబర్ మోసాల పై అప్రమత్తంగా ఉండాలి

మదనపల్లి ఆగస్టు 5 : (gtvmedia)సైబర్ మోసాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదాయపు పన్ను శాఖ…