News

సీఎం పేషీకి బదిలీ అయిన 13 అర్జీల పరిష్కారానికి చర్యలు

మదనపల్లె, ఆగస్టు 17:( gtvmedia)అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో పరిష్కారం కాకుండా సీఎం పేషీకి బదిలీ అయిన అర్జీల పరిష్కారంపై ఇన్‌చార్జి…

News

సెప్టెంబర్ 1న చలో విజయవాడ జయప్రదం చేయండి

మదనపల్లి ఆగస్టు 17:( gtvmedia)సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎస్ ఉద్యోగులు సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని…

News

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఆదరించండి: దేవరింటి శ్రీనివాసులు

మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని టీడీపీ మండల అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు కోరారు. సోమవారం మదనపల్లె మండలంలోని…

News

దళిత కుటుంబ భూమిపై కబ్జా యత్నం.. ఎస్పీకి ఫిర్యాదు

మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)దళిత కుటుంబానికి వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీవైజీపీఎస్సెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున ఆరోపించారు. బాధితులు రాచపల్లి…

News

అసెంబ్లీలో మదనపల్లి సమస్యలపై వివరించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదనపల్లి ఆగస్టు 17: (gtvmedia)మదనపల్లి నియోజకవర్గంలో ఎల్లినో కారణంగా తాగునీటి బోర్లు అడుగంటి పోయాయని, నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 100 బోర్లు ఎండిపోయాయని పేర్కొన్నారు. అయినా తాగునీటి…

News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 411 అర్జీలు.. వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారిలో సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు పనిచేయాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశించారు.…

News

ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించండి

మదనపల్లి ఆగస్టు 17: (gtvmedia)ప్రజా పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన…

News

16వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)మదనపల్లె పట్టణంలోని 16వ వార్డు పెంచుపాడు రోడ్, కమ్మ వీధిలోని 168, 169 బూత్‌ల పరిధిలో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.…

News

విద్యార్థుల సమస్యలపై ఆగస్టు 20న సమరభేరి

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: ఏఐఎస్ఎఫ్ మదనపల్లి, ఆగస్టు 17: విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి కె.…

News

కలికిరిలో రూ.26 కోట్లతో సీఆర్పీఎఫ్‌ భవనాలు ప్రారంభం

జవాన్ల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం: బండి సంజయ్‌ కలికిరి, ఆగస్టు 17: దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల సేవలు అమోఘమని కేంద్ర…