సీఎం పేషీకి బదిలీ అయిన 13 అర్జీల పరిష్కారానికి చర్యలు
మదనపల్లె, ఆగస్టు 17:( gtvmedia)అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో పరిష్కారం కాకుండా సీఎం పేషీకి బదిలీ అయిన అర్జీల పరిష్కారంపై ఇన్చార్జి…
Voice Of Truth
మదనపల్లె, ఆగస్టు 17:( gtvmedia)అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో పరిష్కారం కాకుండా సీఎం పేషీకి బదిలీ అయిన అర్జీల పరిష్కారంపై ఇన్చార్జి…
మదనపల్లి ఆగస్టు 17:( gtvmedia)సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎస్ ఉద్యోగులు సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని…
మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని టీడీపీ మండల అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు కోరారు. సోమవారం మదనపల్లె మండలంలోని…
మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)దళిత కుటుంబానికి వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీవైజీపీఎస్సెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున ఆరోపించారు. బాధితులు రాచపల్లి…
మదనపల్లి ఆగస్టు 17: (gtvmedia)మదనపల్లి నియోజకవర్గంలో ఎల్లినో కారణంగా తాగునీటి బోర్లు అడుగంటి పోయాయని, నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 100 బోర్లు ఎండిపోయాయని పేర్కొన్నారు. అయినా తాగునీటి…
మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారిలో సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు పనిచేయాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశించారు.…
మదనపల్లి ఆగస్టు 17: (gtvmedia)ప్రజా పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన…
మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)మదనపల్లె పట్టణంలోని 16వ వార్డు పెంచుపాడు రోడ్, కమ్మ వీధిలోని 168, 169 బూత్ల పరిధిలో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.…
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: ఏఐఎస్ఎఫ్ మదనపల్లి, ఆగస్టు 17: విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి కె.…
జవాన్ల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం: బండి సంజయ్ కలికిరి, ఆగస్టు 17: దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సీఆర్పీఎఫ్ జవాన్ల సేవలు అమోఘమని కేంద్ర…