News

మదనపల్లిలో వి.కేర్ ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ని MLA షాజహాన్ భాషా ప్రారంభించారు

మదనపల్లి, ఆగస్టు 27: మదనపల్లి పట్టణంలోని కృష్ణానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన షీఫా వి.కేర్ IVF సెంటర్ ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే షాజహాన్…

News

మదనపల్లిలో విజయవంతంగా సాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

మదనపల్లి, ఆగస్టు 27: (gtvmedia)మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 18, 21, 22వ…

News

రేషన్ డీలర్ల ఆందోళన

బ్రేకింగ్ న్యూస్ | మదనపల్లి (gtvmedia ) మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. గురువారం…

News

తాగి బండి నడిపిన వ్యక్తికి రూ.11 వేల జరిమానా.. రెండు రోజులు జైలు శిక్ష

మదనపల్లె, ఆగస్టు 27: (gtvmedia)మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తికి మదనపల్లి న్యాయస్థానం రూ.11,000 జరిమానాతో పాటు రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.…

News

మదనపల్లిలో వేగంగా సాగుతున్న సీటీఎం రోడ్డు విస్తరణ పనులు

మదనపల్లె, ఆగస్టు 27: మదనపల్లి పట్టణంలో కొనసాగుతున్న సీటీఎం రోడ్డు విస్తరణ పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా పరిశీలించారు. పనులు జరుగుతున్న…

News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల, ఆగస్టు 27: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.…

News

నేపాల్‌కు భారత్ అండ.. 10 టన్నుల అత్యవసర సహాయ సామగ్రి పంపిణీ

న్యూఢిల్లీ/కాఠ్మాండు, ఆగస్టు 27: భారీ ఆకస్మిక వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌కు భారత్ తక్షణ మానవతా సహాయాన్ని అందించింది. వరద బాధితుల కోసం 10 టన్నుల హ్యూమానిటేరియన్…

News

ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత.. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం…

News

ఏపీ కేబినెట్ భేటీ తేదీ మళ్లీ మార్పు

అమరావతి: (gtvmedia)ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం తేదీని ప్రభుత్వం మరోసారి మార్చింది. తొలుత సెప్టెంబర్ 8న కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించగా.. అనంతరం దానిని సెప్టెంబర్ 2కు మార్చారు.…

News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల, ఆగస్టు 27: (gtvmedia)తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. గురువారం వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి…