News

వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇక మరింత సులభం!

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్‌లైన్ అనుమతి వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. www.ganeshutsav.net ద్వారా…

News

కడపలో భారీగా ఎండు గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

కడప జిల్లా: సెప్టెంబర్ 4:కడపలో ఎక్సైజ్ అధికారులు భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.…

News

ఖాళీ బీరు సీసాల లోడుతో లారీ బోల్తా.. డ్రైవర్ మద్యం మత్తులో?

కడప జిల్లా: సెప్టెంబర్ 4:మైదుకూరు–ప్రొద్దుటూరు రోడ్డు బైపాస్ వద్ద ఖాళీ బీరు సీసాల లోడుతో చెన్నై వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనతో రహదారిపై కొద్దిసేపు…

News

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు.. హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు

కడప జిల్లా: సెప్టెంబర్ 4;విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. చెమ్ముమియ్యపేట మండల పరిషత్ ప్రాథమిక…

News

అనకాపల్లిలో భారీగా గంజాయి స్వాధీనం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

అనకాపల్లి జిల్లా: సెప్టెంబర్ 4:జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి తుని వైపు అక్రమంగా తరలిస్తున్న…

News

మదనపల్లి పట్టణ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యల

మదనపల్లె, సెప్టెంబర్ 3: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మదనపల్లి పట్టణ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించుటకు…

News

ఉద్యోగుల 29 డిమాండ్లు పరిష్కరించాలి

12వ పీఆర్సీ అమలు చేయాలి.. వెంటనే ఐఆర్ ప్రకటించాలి: ఏపీ జేఏసీ మదనపల్లె: సెప్టెంబర్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ…

News

అన్నమయ్య పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం

ఏకగ్రీవంగా ఎన్నికైన అన్నమయ్య సర్కిల్, నాలుగు డివిజన్ల ప్రతినిధులు అన్నమయ్య జిల్లా: సెప్టెంబర్ 3:అన్నమయ్య జిల్లా పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.…

News

నీటి జలాలతోనే రైతు కళ్లలో వెలుగులుహాంద్రీ –నీవా జలాలతో చెరువులు నింపాలిభూగర్భ జలాలను కాపాడి.. రైతాంగాన్ని ఆదుకోవాలిరైతు నాయకుడు భీమగాని పద్మనాభరెడ్డి

మదనపల్లె, సెప్టెంబర్ 3: కరువు నేలల్లో రైతు బతకాలంటే సాగునీటి భరోసా కల్పించడమే శాశ్వత పరిష్కారమని రాష్ట్ర రైతు-కూలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భీమగాని పద్మనాభరెడ్డి…

News

బెంగళూరు గడ్డపై తెలుగుదేశం జెండా.. 13 వసంతాలు పూర్తి చేసుకున్న TDP Forum!

తెలుగు నేలకు దూరంగా ఉన్నా.. పుట్టిన గడ్డపై మమకారం వీడలేదు బెంగళూరు, సెప్టెంబర్ 3: ఉద్యోగ, వ్యాపారాల కోసం తెలుగు నేలకు దూరంగా నివసిస్తున్నప్పటికీ పుట్టిన గడ్డపై…