News

సైకిల్ పోలోలో మదనపల్లి విద్యార్థినుల ప్రతిభ

రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం.. జాతీయ స్థాయికి ఎంపిక మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు సైకిల్ పోలో…

News

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలి: టీడీపీ

డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని టీడీపీ నాయకులు…

News

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి: నిస్సార్ అహమ్మద్

మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలను కప్పిపుచ్చేందుకు టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని మదనపల్లె వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నిస్సార్ అహమ్మద్ ఆరోపించారు. ఆదివారం…

News

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ బాధ్యతల స్వీకరణ

తిరుమల: (gtvmedia)తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) నూతన చైర్మన్‌గా నియమితులైన శ్రీధర్ వర్మ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు తిరుమల…

News

టంగుటూరి ప్రకాశం పంతులు అడుగుజాడలు అందరికీ ఆదర్శం కావాలి

త్యాగధనుడు ఆంధ్రకేసరి జీవితం యువతకు ఆదర్శం: కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అడుగుజాడలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని…

News

కోలీవుడ్‌లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్!

చెన్నై, ఆగస్టు 23: తమిళ సినీ పరిశ్రమలో థియేటర్లు–ఓటీటీ వివాదం ముదిరింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త తమిళ సినిమాల థియేట్రికల్ విడుదలతో పాటు షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్…

News

YouTubeలో కీలక మార్పులు.. వ్యూస్ పెరిగినా ఆదాయం అదే!

మదనపల్లె, ఆగస్టు 23: YouTubeలో వీడియో వ్యూస్ లెక్కింపు విధానంలో ఆగస్టు 24, 2026 నుంచి కీలక మార్పు అమల్లోకి రానుంది. వీడియో ప్లే కావడం ప్రారంభమైన…

News

ఆదివారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి: యూఎస్‌ఎఫ్‌ఐ మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)మదనపల్లె పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఆదివారం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై విద్యాశాఖ…

News

కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యంతో సుఖాంతం

కాకినాడ: కాకినాడలోని ఎస్‌కే నర్సింగ్ కాలేజీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు ఎదురైన వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది. కళాశాలలో విద్యార్థినుల మధ్య చోటుచేసుకున్న…

News

జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో…