News

ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్.. 12వ పీఆర్సీకి గ్రీన్‌సిగ్నల్.. రెండు డీఏలకు ఆమోదం!

అమరావతి, సెప్టెంబర్ 5: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 11 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన కీలక సమావేశం…

News

రాయచోటిలో మంత్రులతో తంబళ్లపల్లి ఇన్‌చార్జ్ జి. శంకర్ భేటీ

రాయచోటి, సెప్టెంబర్ 5: తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జి. శంకర్ యాదవ్ శనివారం రాయచోటిలో రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ…

News

జిల్లా అభివృద్ధికి సమిష్టిగా ప్రణాళికతో పనిచేస్తున్నాం

రాయచోటి, సెప్టెంబర్ 5: రాయచోటి లోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా…

News

ఘనంగా టీచర్స్ డే వేడుకలు.. ఉపాధ్యాయులకు ఘన సత్కారం

మదనపల్లి మండలం, సెప్టెంబర్ 5:ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మదనపల్లి మండలం కొత్తపల్లి-3 రంగారెడ్డి కాలనీ కొత్తఇండ్లు జెడ్పీ హైస్కూల్‌లో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ…

News

ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసిన పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు

మర్యాదపూర్వకంగా భేటీ.. పార్టీ అంశాలపై చర్చ మదనపల్లె: సెప్టెంబర్ 5:ఇటీవల పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా నియమితులైన మధుసూదన్ నాయుడు నేడు మదనపల్లె ఎమ్మెల్యే యం.…

News

గురువులకు ఘన సన్మానం.. ఉపాధ్యాయుల సేవలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభినందనలు

ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు మదనపల్లె: సెప్టెంబర్ 5 ;ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా…

News

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ముగ్గురు ఎంపిక

మదనపల్లె, సెప్టెంబర్ 4 : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అన్నమయ్య జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. బి కొత్తకోట జడ్పీ హైస్కూల్ కి…

News

ప్రజల చెంతకే ప్రజాదర్బార్.. సమస్యల పరిష్కారమే లక్ష్యం: శంకర్ యాదవ్

పీటీఎం మండలంలో ప్రజాదర్బార్‌కు హాజరైన తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జి అన్నమయ్య జిల్లా | తంబళ్లపల్లె నియోజకవర్గం | పీటీఎం మండలం | సెప్టెంబర్ 4, 2026 ఆంధ్రప్రదేశ్…

News

హంద్రీ–నీవా నీటితో తంబళ్లపల్లె చెరువులను నింపుతాం– శంకర్ యాదవ్

తంబళ్లపల్లి, సెప్టెంబర్ 4: తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం. వర్షాభావ పరిస్థితులతో తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి సమస్యపై మాజీ ఎమ్మెల్యే,…

News

శ్రీవారి నగర్ గోవర్ధనగిరిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…

మదనపల్లె, సెప్టెంబర్ 4: మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్ వద్ద శ్రీ కృష్ణ దేవాలయం ఆలయ ట్రస్ట్ చైర్మన్ గురుశంకర్ యాదవ్ ఆధ్వర్యంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు,…