News

చిత్తూరు జిల్లా బాస్కెట్‌బాల్ జట్టుకు మదనపల్లి విద్యార్థి ఎంపిక

మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)అమరావతి ఛాంపియన్‌షిప్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే అండర్-23 చిత్తూరు జిల్లా పురుషుల జట్టుకు మదనపల్లికి చెందిన విద్యార్థి దిత్విక్ వెంకటేష్ ఎంపికయ్యాడు. మదనపల్లి…

News

మదనపల్లెలో ఘనంగా ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ

మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మదనపల్లి పట్టణంలో ముందస్తు ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మిషన్ కాంపౌండ్…

News

నేతన్నల సేవలో పధకంలో అర్హులైన వారికి అన్యాయం — అవినీతిపై సమగ్ర విచారణ జరిపించండి

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్‌. రెడ్డీ సాహెబ్ డిమాండ్ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు వినతిపత్రం మదనపల్లె ఆగస్టు 12:( gtvmedia)కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్నల సేవలో…

News

కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి

మదనపల్లి, ఆగస్టు 12: ఎన్డీఏ కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని కూటమి తరపున ప్రత్యేక…

News

భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు మదనపల్లి, ఆగస్టు 12: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో…

News

ఈ నెల 13 నుంచి నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత హార్ట్ సర్జరీలు

హైదరాబాద్: (gtvmedia)హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి…

News

ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు

అమరావతి: (gtvmedia)ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా సెప్టెంబరు 15వ…

News

రేపు జూనియర్ ఎన్టీఆర్‌కు భుజానికి శస్త్రచికిత్స

హైదరాబాద్: (gtvmedia)ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో రేపు ఆయనకు సర్జరీ…

News

రైలు కిందపడి 22 ఏళ్ల మహిళ మృతి

పీలేరు, అన్నమయ్య జిల్లా: (gtvmedia)పీలేరు రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి 22 ఏళ్ల మహిళ మృతి చెందింది. మృతురాలిని ఆకులవారిపల్లెకు చెందిన…

News

పెళ్లి ఆశలు రేపి.. వితంతువు నగలు, నగదు దోచుకున్న మోసగాళ్లు

తిరుపతి, ఆగస్టు 12: (gtvmedia)పెళ్లి చేసుకుంటానని ఆశలు రేపి ఓ వితంతువు నుంచి బంగారు నగలు, నగదు దోచుకున్న ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. బాధితురాలు ఇద్దరు పిల్లలతో…