News

గ్యాస్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈకేవైసీకి ఆగస్టు 16 డెడ్‌లైన్‌

మదనపల్లె, ఆగస్టు 14: (gtvmedia)గ్యాస్‌ వినియోగదారులు తమ LPG e-KYCను పూర్తి చేసుకోవాలని సూచించారు. e-KYCకి ఆగస్టు 16తో గడువు ముగియనున్న నేపథ్యంలో వినియోగదారులు వెంటనే ప్రక్రియను…

News

వాల్మీకి బోయల కీలక తీర్మానం.. ఎస్టీ హోదా వచ్చే వరకు ఎన్నికల బహిష్కరణ

మదనపల్లె, ఆగస్టు 14: (gtvmedia)వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఎన్నికలను బహిష్కరిస్తామని మదనపల్లె మండలం బోడిమల్లెదిన్నె గ్రామానికి చెందిన వాల్మీకి బోయలు ఏకగ్రీవంగా తీర్మానించారు.…

News

మదనపల్లె బసినికొండలో బీహార్ యువకుడిపై కత్తితో దాడి

మదనపల్లె: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బసినికొండలో గురువారం అర్ధరాత్రి బీహార్‌కు చెందిన యువకుడిపై స్థానిక యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పెయింటింగ్…

News

మదనపల్లె అడవిలో బావిలో యువకుడి మృతదేహం

మదనపల్లె: (gtvmedia)మాదినికొండ ఫారెస్ట్‌లోని ఓ బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు…

News

మైనర్ల సోషల్ మీడియా ఖాతాలపై మెటా చర్యలు

న్యూఢిల్లీ: (gtvmedia)మైనర్లకు చెందిన సోషల్ మీడియా ఖాతాలపై మెటా భారీ చర్యలు చేపట్టింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో 7 లక్షలకు పైగా ఖాతాలను తొలగించినట్లు సమాచారం. మైనర్ల ఖాతాలను…

News

లోక్‌సభలో తొలిసారి వందేమాతరం ఆలాపన

న్యూఢిల్లీ: (gtvmedia)పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ కార్యకలాపాలు జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలాపనతో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎంపీలంతా సభకు హాజరై వందేమాతరం ఆలపించారు.…

News

తిరుపతి జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు

తిరుపతి, ఆగస్టు 13:( gtvmedia)జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత వాహన తనిఖీలు, ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించారు.…

News

80వ స్వాతంత్ర్య దినోత్సవ కానుక: 79 కిలోమీటర్ల స్కేటింగ్ సాహసానికి శ్రీకారం చుట్టిన మూడేళ్ల బాలుడు ‘అనంత దక్షిత్’!

మదనపల్లె (ఆగస్టు 14): (gtvmedia)భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఒక మూడేళ్ల చిన్నారి అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. పట్టుదల, కఠోర సాధనకు వయసుతో…

News

ఎస్‌ఐఆర్‌పై నాలుగు రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు

మదనపల్లె, ఆగస్టు 13: (gtvmedia)అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌ (Special Intensive Revision) కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆగస్టు నెలలో నాలుగు ప్రత్యేక ప్రచార దినాలను…

News

దేశభక్తి, సమైక్యతకు మదనపల్లె మైలురాయిగా నిలిచింది.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. యువత, విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి. *… ఎమ్మెల్యే…