మదనపల్లి పట్టణంలో రైతు బజార్లు మరియు రైస్ మిల్లుల అవుట్లెట్ తక్కువ ధరల స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

మదనపల్లి ఆగస్ట్ 1; (gtvmedia)ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుంచి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు జరుగుతాయని, మదనపల్లి పట్టణంలో ఆరు స్టోర్లు ఏర్పాటు చేశామని, మదనపల్లి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రజలకు కల్పించిన మదనపల్లి రైస్ మిల్లుల యజమానియానికి ధన్యవాదాలు తెలుపుతూ, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *