News

మదనపల్లెలో ఘనంగా రజకుల రౌండ్ టేబుల్ సమావేశం

మదనపల్లె: రజకుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం మదనపల్లెలో రజకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రజక సంఘాల నాయకులు,…

News

వర్షాలు కురవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు

కొత్తఇంద్లు గ్రామపంచాయతీలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు మదనపల్లె: వర్షాలు లేక పంటలు, తాగునీటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో మదనపల్లె పరిధిలోని కొత్తఇంద్లు గ్రామపంచాయతీ ప్రజలు అమ్మవారికి…

News

జెన్ జీ – జెన్ ఆల్ఫా: మారుతున్న తరం… మారాల్సిన రాజకీయాలు

జీటీవీ మీడియా విశ్లేషణ విభాగం ఒకప్పుడు ఎన్నికల్లో కులం, పార్టీ, నాయకుడి వ్యక్తిత్వం ప్రధాన చర్చగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రపంచంతో కలిసి పెరిగిన జెన్…

News

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు శ్రీకారం.. జిల్లాలో 411 పంచాయతీల్లో కసరత్తు

మదనపల్లె, జూలై 25 (gtv media ప్రతినిధి):రానున్న ఎన్నికల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (Rationalisation) ప్రక్రియను ప్రారంభించింది. ఓటర్లకు…

News

మదనపల్లెలో ‘మెగా పీటీఎం–4.0’ కోలాహలం: కార్పొరేట్‌కు ధీటుగా సర్కారీ విద్యార్థుల ఫలితాలు — ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా

మదనపల్లె | జూలై 24 (GTV మీడియా ప్రతినిధి): పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలోనూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంలోనూ తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మదనపల్లె శాసనసభ్యులు…

News

పాతాళానికి టమోటా ధరలు.. కుదేలైన మదనపల్లె రైతన్న

మదనపల్లె, జూలై 24 (gtv media ప్రతినిధి):దేశంలోనే ప్రముఖ టమోటా మార్కెట్లలో ఒకటైన అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు ఒక్కసారిగా పతనమవడంతో రైతులు…

News

“NEET పేపర్ లీక్‌పై ప్రధాని మోదీ ప్రకటన.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కొత్త చట్టానికి కేంద్రం సిద్ధం”

న్యూఢిల్లీ, జూలై 24: NEET పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో సందేశం విడుదల చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం…

News

మెగా పీటీఎం–4.0ని జయప్రదం చేయండి: ఉపాధ్యాయులకు డీఈఓ పిలుపు

మదనపల్లె: ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించనున్న ‘మెగా పీటీఎం–4.0’ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను కోరారు. ఉదయం 9…

News

మదనపల్లెలో టీడీపీ సర్వసభ్య సమావేశం.. కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

మదనపల్లె, జూలై 23: మదనపల్లె పట్టణంలోని జీనత్ ఫంక్షన్ హాల్‌లో గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కమిటీతో…