News

మదనపల్లిలో మహిళపై హత్యాయత్నం

మదనపల్లె, ఆగస్టు 13: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని మాయాబజార్‌లో గురువారం ఉదయం మహిళపై హత్యాయత్నం కలకలం రేపింది. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ చేనేత…

News

డ్వాక్రా మహిళలకు రూ.లక్ష వరకు రాయితీ

అమరావతి, ఆగస్టు 13:( gtvmedia)డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఉద్దేశంతో రాయితీపై ఈ-ఆటోలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకం…

News

బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘నషాముక్త్ భారత్ అభియాన్’పై అవగాహన

మదనపల్లె, ఆగస్టు 12:( gtvmedia)మత్తుపదార్థాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు పిలుపునిచ్చారు. బుధవారం కళాశాలలో ప్రజాపిత…

News

హెచ్ఐవి/ఎయిడ్స్‌పై యువతకు అవగాహన అవసరం

మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)హెచ్ఐవి/ఎయిడ్స్‌పై యువత పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హుమయూన్ పేర్కొన్నారు. బుధవారం మదనపల్లిలోని మహిళా డిగ్రీ కళాశాలలో…

News

మదనపల్లిలో ఘనంగా AISF 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బి.టి. కళాశాల వద్ద AISF…

News

ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు

సెప్టెంబర్ 15 వరకు అవకాశం: డీఈఓ డాక్టర్ కే. సుబ్రహ్మణ్యం మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈ విద్యా సంవత్సరానికి అందిస్తున్న పదో…

News

చిత్తూరు జిల్లా బాస్కెట్‌బాల్ జట్టుకు మదనపల్లి విద్యార్థి ఎంపిక

మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)అమరావతి ఛాంపియన్‌షిప్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే అండర్-23 చిత్తూరు జిల్లా పురుషుల జట్టుకు మదనపల్లికి చెందిన విద్యార్థి దిత్విక్ వెంకటేష్ ఎంపికయ్యాడు. మదనపల్లి…

News

మదనపల్లెలో ఘనంగా ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ

మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మదనపల్లి పట్టణంలో ముందస్తు ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మిషన్ కాంపౌండ్…

News

నేతన్నల సేవలో పధకంలో అర్హులైన వారికి అన్యాయం — అవినీతిపై సమగ్ర విచారణ జరిపించండి

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్‌. రెడ్డీ సాహెబ్ డిమాండ్ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు వినతిపత్రం మదనపల్లె ఆగస్టు 12:( gtvmedia)కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్నల సేవలో…

News

కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి

మదనపల్లి, ఆగస్టు 12: ఎన్డీఏ కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని కూటమి తరపున ప్రత్యేక…