News

ప్రజాస్వామ్య పరిరక్షణకే సిపిఐ పాదయాత్ర

మదనపల్లి ఆగస్టు 6 : (gtvmedia)దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై సిపిఐ పాదయాత్ర నిర్వహిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్…

News

GTV MEDIA | ప్రత్యేక రాజకీయ పరిశోధన (పార్ట్-3)

మదనపల్లి రాజకీయ భవిష్యత్తు: మారిన ఓటరు తీర్పు – కొత్త నాయకత్వానికి బాటలు! మదనపల్లి… ఏడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మార్పులను చూసిన నియోజకవర్గం. 1952…

News

ఆరోగ్యవరంలో రెండో రోజు ఫుట్బాల్ పోటీలు

మదనపల్లి ఆగస్టు 5 : (gtvmedia)ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మైదానంలో రెండో రోజు సౌత్ ఇండియా ఫుట్బాల్ పోటీలు పోటాపోటీగా జరిగాయి.తొలి మ్యాచ్‌లో స్వామీ ఎఫ్ సీ…

News

పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దంపతులు మృతి

మదనపలల్లె ఆగస్టు 5 : (gtvmedia)అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. పీలేరు సమీపంలోని…

News

సైబర్ మోసాల పై అప్రమత్తంగా ఉండాలి

మదనపల్లి ఆగస్టు 5 : (gtvmedia)సైబర్ మోసాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదాయపు పన్ను శాఖ…

News

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు పాలన

మదనపల్లి ఆగస్టు 5 : (gtvmedia)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన అందిస్తున్నాడని టిడిపి రాష్ట్ర కార్యదర్శి…

News

టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి. DEO: సుబ్రహ్మణ్యంమదనపల్లి ఆగస్టు 5: (gtvmedia)2026 27 విద్యా సంవత్సరం టెన్త్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని డిఈఓ కే సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో డీఈఓ సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణత చెందే విధంగా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని, సి, డి గ్రేడ్లు ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించాలని, అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలను ఇన్స్పైర్లో ఎక్కువ మందిని పాల్గొనేటట్లు, ప్రాజెక్టులు తయారు చేసి సంసిద్ధత చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మనం- వనం కార్యక్రమం గురించి ప్రధానోపాధ్యాయుల వారికి సూచనలు ఇచ్చారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులను ఉపాధ్యాయులను మొక్కలు నాటే మనం వనం ప్రోగ్రాం యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడాలని, ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అటవీశాఖ అధికారుల సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఇబి కార్యదర్శి గంగాధరం, జిల్లా సైన్సు అధికారి జి శ్రీధర్ కుమార్, రాయచోటి డైట్ ఇన్చార్జి లెక్చరర్ నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు .

News

ఘనంగా జరిగిన నవోదయ విద్యాలయాల వ్యవస్థాపక దినోత్సవం

మదనపల్లి ఆగస్టు 5 🙁 gtvmedia)మదనపల్లి మండలం వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం నవోదయ విద్యాలయాల 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.భౌతిక శాస్త్ర అధ్యాపకులు…

News

వీధి కుక్కల కాటు నివారణపై బి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు

మదనపల్లె, ఆగస్టు 4: (gtvmedia)సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కల వల్ల కలిగే ప్రమాదాల నివారణ, రాబీస్ వ్యాధిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మదనపల్లెలోని బి.టి. ప్రభుత్వ…