కర్నూలులో ఉపాధ్యాయుల ‘ఆత్మగౌరవ ర్యాలీ’.. కొండారెడ్డి బురుజు వద్ద కదం తొక్కిన మెగా డీఎస్సీ అభ్యర్థులు!
కర్నూలు: (gtvmedia)కర్నూలులోని చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు ప్రాంతం ఉపాధ్యాయుల నినాదాలతో మార్మోగింది. మెగా డీఎస్సీ 2025 సాధన మరియు ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఉపాధ్యాయులు, అభ్యర్థులు…
