News

హిందువులకు వైఎస్ఆర్సిపి క్షమాపణలు చెప్పాలి

మదనపల్లె ఆగస్టు 11: (gtvmedia)రాష్ట్రంలోని హిందువులకు వైఎస్ఆర్సిపి నాయకులు క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన…

News

వాగులు వంకలు ఆక్రమంపై స్పందించాలి

మదనపల్లె ఆగస్టు 11: (gtvmedia)మదనపల్లె మండలం వేంపల్లె గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములైన వాగు, కాలువలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తుండటంపై బహుజన యువసేన అధ్యక్షులు…

News

దేశీ విత్తనాలతో బహుళ పంటలు సాగు చేయాలి

జిల్లా వ్యవసాయ అధికారిణి హరిప్రియ మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)రైతులు దేశీ విత్తనాలను వినియోగిస్తూ బహుళ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి హరిప్రియ…

News

మదనపల్లెలో కోలాహలంగా “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం

మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం నాయకులు, కార్యకర్తల మధ్య ఉత్సాహంగా కొనసాగింది. పట్టణంలోని 15, 16వ వార్డులు, కమ్మ…

News

తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

ప్రసూతి తల్లులకు ఉచిత రవాణా సేవలు మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)మాతా శిశు సంరక్షణలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్” సేవలను మదనపల్లె…

News

“మదనపల్లెలో పట్టపగలే చైన్ స్నాచింగ్.. మహిళ మెడలో 25 గ్రాముల బంగారు గొలుసు అపహరణ”

అన్నమయ్య జిల్లా | మదనపల్లె(gtvmedia) 🚨 వాకింగ్‌కు వెళ్లిన మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ మదనపల్లెలో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. మంగళవారం ఉదయం…

News

మదనపల్లెలో ఇద్దరు విద్యార్థుల మధ్య కత్తులతో దాడులు

మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇద్దరు విద్యార్థులు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బొంబు…

News

అర్ధరాత్రి వేళ ఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పోలీస్ సిబ్బందికి కీలక ఆదేశాలు

కొత్తచెరువు, ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లలో తనిఖీ.. నైట్ బీట్, పెట్రోలింగ్‌పై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ శ్రీ సత్యసాయి జిల్లా, ఆగస్టు 11: (gtvmedia)జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం…

News

ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారు: నితిన్ గడ్కరీ

రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి ఆందోళన.. హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే వేలాది మరణాలు న్యూఢిల్లీ, ఆగస్టు 11: (gtvmedia)దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న ప్రాణనష్టంపై కేంద్ర…

News

ఎర్రకోటపై తొలిసారి ‘వందేమాతరం’.. ఆగస్టు 15న ప్రత్యేక కార్యక్రమం

వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 11: (gtvmedia)స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై…