News

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు

మదనపల్లె, ఆగస్టు 26: అన్నమయ్య జిల్లా తరఫున రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైన జిల్లా జట్టు క్రీడాకారులకు జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్, జునైద్ అక్బరి…

News

తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జిగా జి. శంకర్ యాదవ్ నియామకం

తంబళ్లపల్లి, ఆగస్టు 26: (gtvmedia)తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా జి. శంకర్ యాదవ్ నియమితులయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

News

కళావతమ్మ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి

ప్రెస్‌క్లబ్‌లో బాధితుడు రాజప్ప వేడుకోలు మదనపల్లె, ఆగస్టు 26: (gtvmedia)వ్యక్తిగత కక్షలతో కళావతమ్మ తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తోందని రామసముద్రం మండలం గజ్జలవారిపల్లికి చెందిన రాజప్ప ఆవేదన…

News

నేల మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా రెడ్డి మోహన్ నియామకం

నిమ్మనపల్లి, ఆగస్టు 26:( gtvmedia)నిమ్మనపల్లె మండలం నేల మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా రెడ్డి మోహన్ నియమితులయ్యారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పేర్కొన్నారు.…

News

మిట్స్ యూనివర్సిటీలో ‘వికసిత్ భారత్ యువ కనెక్ట్’ కార్యక్రమం

ఆగస్టు 27న స్పోర్ట్స్ ఎడిషన్‌ కార్యక్రమం విద్యార్థులు, క్రీడాకారులతో వర్చువల్‌గా సంభాషించనున్న ప్రధాని నరేంద్ర మోదీ మదనపల్లె, ఆగస్టు 26: (gtvmedia)మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు…

News

పండగ రోజున ఎమ్మెల్యే ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు సమస్యలు విని అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే షాజహాన్‌ భాషా మదనపల్లె, ఆగస్టు 26: (gtvmedia)ప్రవక్త మహమ్మద్‌ పవిత్ర జన్మదినాన్ని…

News

యూటీఎఫ్ బైక్ ర్యాలీ విజయవంతం

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు రాయితీలు లేని స్పెషల్‌ టెట్‌ వద్దు 40 శాతం అర్హత మార్కులతో ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలి సెప్టెంబర్‌ 3న ఛలో విజయవాడ: యూటీఎఫ్‌…

News

పాలక, ప్రతిపక్షాల నిర్లక్ష్యమే మదనపల్లెకు నీటి కష్టాలు

చిప్పిలి, బండకాడపల్లి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల పనులు పూర్తి చేయాలి ప్రభుత్వంపై కూటమి నాయకులు ఒత్తిడి తేవాలి: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎస్. రెడ్డీ సాహెబ్‌ మదనపల్లె,…

News

‘ఆంధ్రాస్ రైజింగ్ స్టార్’ నారా లోకేశ్: ఫార్చ్యూన్ ఇండియా 40@40 కవర్‌పై ప్రత్యేక కథనం!

అమరావతి, ఆగస్టు 26: (gtvmedia) ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి, ఐటీ విస్తరణ, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి…

News

ఏపీలో కొత్తగా 3 లక్షల పెన్షన్లు.. సెప్టెంబర్‌లో దరఖాస్తులు

అమరావతి, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం…